Header Banner

రాజస్థాన్ సరిహద్దుల్లో ఉత్కంఠ.. పాక్ దాడుల సూచనతో హై అలెర్ట్! ప్రజలకు ఇండోర్ ఆర్డర్స్ జారీ..!

  Fri May 09, 2025 16:54        India

రాజస్థాన్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జైసల్మేర్, రాంఘడ్, బడ్‌మేర్, ఫలోది, పోక్రాన్, బికనీర్, గంగానగర్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. భారత సైన్యం ప్రజలను అప్రమత్తం చేస్తూ సాయంత్రం 5 గంటల తర్వాత ఇంటి బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో బ్లాకౌట్ అమలు చేస్తున్నారు. నిన్నటి మాదిరిగానే పాకిస్థాన్ మరోసారి జైసల్మేర్‌లో దాడులకు దిగే ప్రమాదం ఉందన్న సమాచారంతో ఈ హెచ్చరికలు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: ఆపరేషన్ సిందూర్ తరువాత పాక్ దాడులు..! తెలుగు జవాన్ వీర మరణం!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #RajasthanAlert #IndiaPakistanTensions #HighAlert #BorderSecurity #PakThreat #IndianArmy #RajasthanNews